గోదావరి జిల్లాల్లో 18 రకాల చామంతి మొక్కలు ప్రదర్శనగా అమ్మకాలు. ఒక్కొక్క మొక్క 30-50 రూపాయల ధర. పసుపు, తెలుపు, పింక్, ఆరెంజ్, ...
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెల పెన్షన్కి సంబంధించి వివరాలు వెల్లడయ్యాయి. వాటి ప్రకారం.. 1,16,471 మందికి ...
కొన్ని పదాలకు అర్థాలు తెలియవు. కానీ వాటిని మనం పదే పదే వాడేస్తుంటాం. వాటిలో OYO ఒకటి. అయితే ఓయోకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
మంచాల జ్ఞానేందర్ 11 ఏళ్లుగా వైకుంఠ రథాలను ఫ్రీగా అందిస్తూ సమాజ సేవ చేస్తున్నారు. కులమతాలకతీతంగా సేవలు అందిస్తూ, 19,500 మందికి ...
Investment Plan: రూ.5 వేల పెట్టుబడితో రూ.50 లక్షలు సంపాదించడం ఎలాగో తెలుసా, ఇలా చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండా వస్తాయి. మిగతా వివరాలు ఇలా తెలుసుకుందాం..
అదే సమయంలో, ఆయుర్వేదం ప్రకారం, వంటగదిలో ఉంచిన ఎండిన పండ్లు బలహీనమైన ఎముకలు, రక్తహీనత సమస్యలను అధిగమించడానికి దివ్యౌషధం, అయితే ...
అరసవల్లి సూర్యనారాయణ క్షేత్రంలోని ఇంద్ర పుష్కరణి పురాణ ప్రకారం ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వి ఏర్పడింది. రథసప్తమి రోజున ఇక్కడ స్నానం చేసి సూర్య భగవానుడిని దర్శిస్తే రోగాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.
ప్రయాగరాజ్లో మహా కుంభమేళా అత్యద్భుతంగా జరుగుతోంది. రోజూ కోట్ల మంది పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఐతే.. ఆ మహాత్కార్యం ప్రభావం ...
TG TET 2025: తెలంగాణ టెట్ 2025 ఫలితాలు ఫిబ్రవరి 5న విడుదల కానున్నాయి. మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా, 2,05,278 మంది పరీక్ష రాశారు. ఫలితాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
శ్రీ మలయప్ప స్వామి సూర్య జయంతి సందర్భంగా సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. భక్తులు గోవింద నామ స్మరణతో స్వామిని దర్శించుకున్నారు. రథసప్తమి వేడుకల్లో సూర్యనారాయణుడిని దర్శించడం అనవాయితీ.
తూర్పుగోదావరి జిల్లాలోని లోవ కొత్తూరు అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ తలుపులమ్మ క్షేత్రంలో వసంత పంచమి సందర్భంగా విద్యార్థులు ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 4 రథసప్తమి పండుగను రాష్ట్ర పండుగగా జరుపుతుంది. శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, ...