విశాఖపట్నంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా కిమ్స్ హాస్పటల్ వైద్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ రాకుండా ...
తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనను కలుసుకోవాలని ...
'రణం' మూవీతో దర్శకుడుగా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. తలా అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్ర ట్రైలర్ కు తెలుగులో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ ...
చీమలు చక్కెరను హై-ఎనర్జీ ఫుడ్గా భావిస్తాయి. కాఫీ పొడి, బిర్యానీ ఆకులు, దోసకాయ తొక్కలు, ఎసెన్షియల్ ఆయిల్స్, మిరియాలు, సబ్బు నీరు, వెనిగర్, బోరాక్స్, మొక్కజొన్న పిండి చీమలను నివారిస్తాయి.
మొక్కలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మొక్కల పెంపకంపై అవగాహన పెరిగి ప్రజలు మొక్కలను పెంచుతూ పర్యావరణ ...
PM Modi: 2025-26 కేంద్ర బడ్జెట్పై చర్చ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. 25 కోట్ల మంది పేదరికం ...
సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తజనం కుటుంబ సమేతంగా మంగళవారం పట్టణంలోని బద్ది పోచమ్మ తల్లిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ...
రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం మిల్ జంక్షన్ కేశవరెడ్డి హై స్కూల్ వద్ద ధర్మశాస్త్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ...
భారతదేశంలో రైల్వేలు నిరంతరం విస్తరిస్తున్నాయి.ఇటీవల, భారతీయ రైల్వే జమ్మూని కాశ్మీర్తో రైలు ద్వారా అనుసంధానించింది.
మాఘమాసం ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన మాసం. ఈ సమయంలో చేసే పుణ్యకార్యాల వల్ల మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముకం. ఫిబ్రవరి మాసం లో ఈ మాఘమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్రమైన స్నానాలు, దానధర్మ ...
అరసవల్లి సూర్యనారాయణ క్షేత్రంలోని ఇంద్ర పుష్కరణి పురాణ ప్రకారం ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వి ఏర్పడింది. రథసప్తమి రోజున ఇక్కడ స్నానం చేసి సూర్య భగవానుడిని దర్శిస్తే రోగాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.
TG TET 2025: తెలంగాణ టెట్ 2025 ఫలితాలు ఫిబ్రవరి 5న విడుదల కానున్నాయి. మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా, 2,05,278 మంది పరీక్ష రాశారు. ఫలితాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.